22, ఏప్రిల్ 2009, బుధవారం

Pramukhula Haasyam

మాటలకు పిసినారి

By kadambari piduri, Apr 20 2009 12:50PM
మధునాపంతుల సత్యనారాయణ ఆంధ్ర సాహిత్య రంగములో ఎనలేని కృషి చేసిన వ్యక్తి. తెలుగు సారస్వత సేవ ఆయనకు గుర్తింపునుతెచ్చింది. 1993 మార్చ్ 5వతేదీన ఆంధ్ర దేశ రాజధాని "భాగ్య నగరము"లో ఆయన సంస్మరణ సభ జరిగినది. చిక్కడ పల్లి లైబ్రరీలో ఆ రోజు జరిగిన "శ్రీ మధునాపంతుల సంస్మరణ సభ"లో మధునా పంతుల రచనల విన్నాణము గురించి వక్తల ఉపన్యాసాలు కొనసాగుతున్నాయి.

డాక్టర్ సి.నారాయణ రెడ్డి ఇలా అన్నారు "మధునాపంతులుగారు పదాల దగ్గర పరమ లోభి. ఆయన రాసిన పద్యాలలోనుండి, ఈ మాటని ఇక్కడ అనవసరంగా వేసారుఅంటూ తీసి వేయడానికి, ఏరి వేద్దామంటే ఏ ఒక్క పదము కూడా 


డాక్టర్ సి.నారాయణ రెడ్డి ఇలా అన్నారు "మధునాపంతులుగారు పదాల దగ్గర పరమ లోభి. ఆయన రాసిన పద్యాలలోనుండి, ఈ మాటని ఇక్కడ అనవసరంగా వేసారుఅంటూ తీసి వేయడానికి, ఏరి వేద్దామంటే ఏ ఒక్క పదము కూడా దొరకదు". " 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి